జాతీయ వార్తలు
హోదా సమస్యను పక్కదారి పట్టించటం అన్యాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 March 2018
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో టీఆర్ఎస్ పక్కదారి పట్టించటం అన్యాయమని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. రిజర్వేషన్ సమస్య రాష్ట్రానికి సంబంధించిందని, దీన్ని పార్లమెంటులో ప్రస్తావించి హోదాపై చర్చకు రాకుండా చేయటం అన్యాయమని, టీఆర్ఎస్ వ్యూహం ఏమిటో అర్థంకావటంలేదని అన్నారు.