క్రైమ్/లీగల్

రూ.లక్ష ఎర్రచందనం దుంగలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేజర్ల, జూలై 6: మండలంలోని తిరుపతినాయుడుపల్లిలో ఒక ఇంటిలో అక్రమంగా నిలువ చేసిన లక్ష రూపాయల విలువైన ఐదు ఎర్రచందనం దుంగలను శుక్రవారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు డీఆర్‌వో రమణయ్య తన సిబ్బందితో దాడి చేసి దుంగలతో పాటు నిందితుడు పెంచల ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు చేజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.