క్రైమ్/లీగల్

ఆటో ఢీ..వృద్ధురాలి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, జూలై 7 : పట్టణంలోని ఇందిరానగర్‌లో ఆటో ఢీకొనడంతో వన్నూరమ్మ (71) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇందిరానగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయం నడుచుకుంటూ వెళ్తున్న వన్నూరమ్మను ఆటో ఢీకొంది. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జనార్ధన్‌నాయుడు తెలిపారు.