క్రీడాభూమి

సెమీఫైనల్స్‌లోకి భారత హాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిఫెండింగ్ చాంపియన్స్ భారత హాకీ జట్టు తన విజయపరంపర కొనసాగిస్తోంది. ఆదివారంనాటి లీగ్ మ్యాచ్‌లో ద.కొరియాను 5-3 స్కోరుతో మట్టి కరిపించి సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. రూపిందర్‌పాల్ సింగ్, చింగ్లెన్సన సింగ్, లలిత ఉపాధ్యాయ్, మన్‌ప్రీత్‌సింగ్, ఆకాష్‌దీప్ సింగ్‌లు సాధించిన వరుస గోల్స్‌తో ద.కొరియా జట్టు ఓటమిని అంగీకరించక తప్పలేదు. పూల్ -ఎలో భారత్ చివరి లీగ్ మ్యాచ్‌ను సోమవారం శ్రీలంకతో ఆడనుంది.