క్రీడాభూమి

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకర్తా: ఆసియా క్రీడల్లో భారత్ మరో రజిత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆర్చరీ కాంపౌండ్ మహిళల విభాగంలో ఫైనల్‌లో భారత్ జట్టు దక్షిణ కొరియా చేతిలో 228-231 తేడాతో ఓడిపోయ రజతంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధూ నిలిచింది. ఇప్పటి వరకూ ఆసియా క్రీడల్లో మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరినవారు లేరు. మరికొద్ది సేపట్లో సింధూ ఆట ప్రారంభమవుతుంది.