క్రీడాభూమి
సింధూకు రజితం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 August 2018
జకర్తా: ఆసియా క్రీడల్లో తెలుగు తేజం పీవీ సింధు రజిత పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సింధు ప్రపంచ నంబర్వన్ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో రెండు వరుస గేమ్ల్లో ఓడి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో బ్యాడ్మింటన్ సింగిల్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.