జాతీయ వార్తలు

మంచులోయలో పడి ఇద్దరు పర్వతారోహకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లోని కోలాహోయ్ మంచునదిలో కూరుకుపోయి ఇద్దరు పర్వతారోహకులు చనిపోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మొత్తం పదిమంది పర్వతారోహకులు ఇక్కడకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ముగ్గురు లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో నవీన్ జిలానీ, ఆదిల్ షా అనే వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.