ఆంధ్రప్రదేశ్‌

పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం : పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. జివొ 279 ను రద్దు కోరుతూ మున్సిపల్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. సిఐటియు నాయకులు జి.వెంకటరమణ, బి.సూరిబాబు, సిపిఎం నాయకులు ఆర్‌.శ్రీరామ్మూర్తి, పారిశుధ్య కార్మికులను పోలీసులు ఈడ్చుకుంటూ బలవంతంగా తీసుకెళ్లి పోలీస్‌ వ్యానుల్లో పడేశారు. అరెస్టు చేసిన వారందరినీ పోలీసుస్టేషన్లకు తరలిస్తున్నారు.