ఆంధ్రప్రదేశ్‌

కొండవీటి వాగును పరిశీలించిన దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వరద నీరు ముంచెత్తకుండా కాపాడేందుకు గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద నిర్మిస్తున్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని రమణ పరిశీలించారు. ఈ పథకాన్ని ఈనెల 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శిశధర్, అర్భన్ ఎస్పీ విజయరావు పాల్గొన్నారు.