ఆంధ్రప్రదేశ్‌

30న మంత్రి మండలి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 25: వెలగపూడి సచివాలయంలో ఈ నెల 30న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఎన్నికల నేపథ్యంలో వివిధ పథకాల ప్రారంభం, ఆర్థిక పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర అంశాలను చర్చించనున్నారు.