జాతీయ వార్తలు

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ‘లక్ష్మీస్ ఎన్టీయార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీలో ప్రదర్శించకుండా నిలిపివేయబడిన ‘లక్ష్మీస్ ఎన్టీయార్’పై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ చిత్రం తొలి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కేవలం ఈ చిత్రాన్ని ఏపీలో మాత్రమే ప్రదర్శించకుండా ఏపీ హైకోర్టు ఈనెల 3వ తేదీ వరకు స్టే విధించిన విషయం విదితమే.