జాతీయ వార్తలు
అండమాన్ నికోబార్ దీవుల్లో తొమ్మిది సార్లు భూప్రకంపనలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 April 2019
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. 2 గంటల వ్యవధిలో తొమ్మిది సార్లు భూప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7 నుంచి 5.2గా నమోదైంది. మొదట తెల్లవారుజామున 5:14 గంటల సమయంలో భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.9గా నమోదైంది. మళ్లీ రెండు నిమిషాల తర్వాత భూమి కంపించింది. చివరగా 6:54 గంటల సమయంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది.