ప్రారంభ వేడుకలకు రండి
Published Sunday, 17 February 2019ముంబయి, ఫిబ్రవరి 17: ఫిఫా వరల్డ్ కప్ జరిగే 2022 పోటీలకు హాజరయ్యేందుకు వీలుగా వరల్డ్ కప్ క్రికెట్లో చాంపియన్లుగా ఆవిర్భవించిన భారత జట్టు సభ్యులకు కతార్ ఆహ్వానం పలికింది. 1983, 2011 సీజన్లో వరల్డ్ కప్లో చాంపియన్లుగా నిలిచిన భారత జట్టు క్రికెటర్లు కతార్లో 2022లో జరిగే ఫిఫా వరల్డ్ కప్లో పాల్గొనేందుకు తాము సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఫిఫా వరల్డ్ కప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాసర్ ఆల్ ఖతర్ పేర్కొన్నాడు.