కెటిఆర్..్భష మార్చుకో!
Published Sunday, 4 December 2016హైదరాబాద్/వనస్థలిపురం, డిసెంబర్ 3: ప్రపంచంలోనే అబద్ధాల పుస్తకమంటూ ఏదైనా ఉందంటే అది కేసిఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో మాత్రమేనని రాష్ట్ర టిడిపి కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ వికలాంగుల విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్బీనగర్, చింతల్కుంటలోని పల్లవి గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.