వైదేహి ( 25వ వారం)
ఆ రాత్రి ఒక ప్రత్యేక ఏకాంత స్థలంలో అన్నదమ్ములు ముగ్గురి సమావేశం జరిగింది. మనసులో గుచ్చుకుంటున్న శూలంలాంటి బాధను ముందుగా లక్ష్మణుడు బయటపెట్టాడు.
లక్ష్మ: శతృ! నిజం చెప్పు- వారు మన అన్నగారి సంతానం కదూ.
భర: సత్యం చెప్పు తమ్ముడూ-నీ ఒక్కడికే ఆ రహస్యం తెలుసు.










