-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, ఫిబ్రవరి 15: మహానగర పాలక సంస్థలోని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విధిస్తున్న జరిమానాల విధింపులు వివాదాస్పదమవుతున్నాయి. మెహిదీపట్నంలో ఓ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు భోధించే సంస్థకు ఏకంగా రూ.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ స్ట్రీం తో పాటు ఫార్మసీ, ఫారెస్ట్రీ వంటి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎమ్సెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి విడుదల చేశా రు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. జేఎన్టీయూహెచ్లో
శ్రీశైలం, ఫిబ్రవరి 15: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఆది దంపతులు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపారాధనలు, పంచావరణార్చనలు, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. అందంగా అలంకరించిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
తిరుపతి: శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ అంటే అది పరపతి, పలుకుబడి, సిఫార్సులు ఉన్నవారికి మాత్రమే సాధ్యమనే మాట నాటిది. అయితే నేడు సామాన్య భక్తులకు సైతం లడ్డూలను విక్రయించే కార్యక్రమానికి తిరుమల అదనపు ఈఓ ధర్మారెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంధ్రనాధ్ సుమారు పదివేల లడ్డూలను తయారుచేయించి సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం 4 కౌంటర్లు కూడా ఏర్పాటుచేశారు.
గుంటూరు, ఫిబ్రవరి 13: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాప్కు విశేష స్పందన లభిస్తోందని దిశ స్పెషల్ ఆఫీసర్ దీప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు రోజుల్లోనే 50 వేల మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. యాప్ ద్వారా పోలీసులు స్పందిస్తున్న తీరుకు గూగుల్ ప్లే స్టోర్లో ఏకంగా 5 పాయింట్లకు 4.9 స్టార్ రేటింగ్ వచ్చిందన్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 13: ఆర్టీసీ ఉద్యోగులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను సవరించాలని 11వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చైర్మన్ అశుతోష్ మిశ్రాను ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ నేతలు, ఏపీ జేఏసీ అమరావతి నేతలు కోరారు.
కర్నూలు, ఫిబ్రవరి 13: చైనాలోని తెలుగు వారంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. జ్వరంతో బాధపడుతూ చైనాలోని వుహాన్ నగరంలో చిక్కుకుపోయిన కర్నూలు జిల్లా నంద్యాల యువతి అనె్నం జ్యోతి విషయమై ఆమె తల్లి ప్రమీలమ్మ, బావ అమర్నాథ్రెడ్డి ఎంపీ తలారి రంగయ్య, ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రిని లోక్సభ ఆవరణలోని ఆయన కార్యాలయంలో కలిశారు.
శ్రీశైలం ప్రాజెక్టు : మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి రామారావు తెలిపారు. ఈనెల 14న ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 12: కర్నూలులో హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తనపై దుష్ప్రచారం జరుగుతోందని, పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
భూపాలపల్లి/తాడ్వాయి, ఫిబ్రవరి 12: అమ్మవార్ల తిరుగువారం రోజున తనివితీరా మొక్కులు చెల్లించారు. మేడారం మహాజాతర సందర్భంగా తల్లులను దర్శించుకుని భక్తులు తిరుగువారం మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవార్లు గద్దెలపై ఉన్న సమయంలో నిండుజాతరలో దర్శించుకున్నప్పటికీ మరోసారి అమ్మవార్ల దర్శనానికి వచ్చేందుకు భక్తులు పోటీ పడతారు.