-
హైదరాబాద్, పిబ్రవరి 15: ఏన్నారై చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు
-
విజయవాడ: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరవుతుంటడంతో తెలుగుదేశం పార్టీ దూకుడు ప
-
హైదరాబాద్, ఫిబ్రవరి 16: ప్రపంచంలోని నాలుగు ఖండాల్లో ఉన్న నాలుగు ఎత్తయన పర్వతా
-
నిజామాబాద్, ఫిబ్రవరి 16: నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరుద
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
ఇటు జీతాల పెంపు.. అటు రేషన్ కార్డులు కట్ * రంగం సిద్ధం చేసిన సర్కార్
జూన్ నాటికి రాష్టమ్రంతటా విస్తరణ పేదలకు మెరుగైన సేవలు
అవినీతిని నిర్మూలిస్తా ఫైబర్ గ్రిడ్ ప్రారంభం సందర్భంగా చంద్రబాబు
భారత్ మాతాకి జై నినాదంపై అభ్యంతరమెందుకు?
మాతృభూమిని గౌరవించడం అందరి విధి
స్పష్టం చేసిన వెంకయ్య
అసెంబ్లీ హాజరుకు లైన్ క్లియర్
ఎమ్మెల్యే ప్రవర్తనకు ఇది కితాబుకాదు
స్పీకర్కూ వ్యతిరేకం కాదు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఇరకాటంలో పడిన ప్రభుత్వం
పార్టీ పెద్దలతో బాబు భేటీ
హైకోర్టు ఫుల్బెంచ్కు వెళ్లాలని నిర్ణయం
నేడు సభకు హాజరుకానున్న రోజా
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ వ్యూహం
హైదరాబాద్, మార్చి 16 : ఆంధ్రప్రదేశ్లో విద్యుదుత్పత్తికి న్యూక్లియర్ రియాక్టర్ను ఏర్పాటు చేసేందుకు అనువైన మరొక స్థలం కోసం వెతుకుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో నిరసనగా వాకౌట్ కూడా చేయలేని విచిత్ర పరిస్థితి ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాకు ఎదురైంది. వాకౌట్ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ప్రతిపక్షం తీవ్ర ఆందోళనకు దిగింది. ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తర కార్యక్రమ సమయంలో ఈ వివాదం తలెత్తింది.
హైదరాబాద్: ప్రయాణీకుల భద్రతను పరిరక్షించడానికి, రైల్వే సేవల సామర్ధ్యాన్ని పెంచడానికి నిశిత పర్యవేక్షణ అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ రవీందర్గుప్తా అన్నారు. రైల్ నిలయంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డిఆర్ఎంలు వీడియో కానె్ఫరెన్స్లో పాల్గొన్నారు.
విశాఖపట్నం: ఇంటర్నెట్ సదుపాయాలకల్పనలో మరో విప్లవాత్మక అడుగు పడబోతోంది. నామమాత్రపు రుసుముతో కేబుల్, టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు అందించే ఫైబర్నెట్ను ప్రయోగాత్మకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అమలు చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో గురువారం ప్రారంభించనున్నారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో 10 ఎంబిపిఎస్ వేగంతో కేవలం రూ.150కే ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు.
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు విశాఖ పోర్టు ట్రస్టు దృష్టి సారించింది. సాగరమాల కింద ఓడరేవుల నిర్మాణం, అభివృద్ధి, నౌకాయానం, సరకు రవాణా, నౌకానిర్మాణం వంటివి చేపట్టేందుకు కేంద్రం ప్రతిపాదించింది.