-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, జనవరి 16: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటిల్లో అమ్మాయిలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జెఎబి (జాయింట్ అడ్మిషన్ బోర్డు) నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అమ్మాయిలకు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నేడో రేపో ఈ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రతిష్టాత్మక ఐఐటిల్లో ప్రవేశిస్తున్న అమ్మాయిల సంఖ్య కనీస స్థాయికి పడిపోవడంతోనే కమిటీ ఈ సిఫార్సులను చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్, జనవరి 16: అభివృద్ధి ముసుగులో తమ ఆధిపత్యం కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తోన్న వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు వెచ్చిస్తోంది. సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ పథకం (నీతి ఆయోగ్) కింద ఈ నిధులు విడుదలవుతున్నాయి. దేశంలోని 10 రాష్ట్రాల పరిధిలోని 106 జిల్లాలు తీవ్రవాద ప్రాబల్యంగల ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది.
నల్లగొండ, జనవరి 16: యాదాద్రి గుట్టలపై ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం ద్వారా యాదాద్రి ఆలయ వైభవం అంతర్జాతీయ స్థాయకి పాకిందని దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం యాదాద్రి దేవస్థానం కొండ పక్కన ఉన్న పెద్దగుట్టపై ఆగాఖాన్ అకాడమీ-వైటిడిఎల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను ఆయన ప్రారంభించారు.
న్యూఢిల్లీ, జనవరి 16: కేంద్రం నుంచి వివిధ పథకాల కింద తెలంగాణాకు రావలసి ఉన్న 3,300 కోట్లరూపాయలను వెంటనే విడుదల చేయాలని ష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేటాయించిన పదికోట్ల పని దినాలకు అదనంగా మరో ఆరుకోట్ల పని దినాలు కేటాయించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను సోమవారం కోరారు.
హైదరాబాద్, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ పంట పండింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఆరు రోజుల పర్యటనకు స్విట్జర్లాండ్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివిధ సంస్థలతో పదికి పైగా ఒప్పందాలు చేసుకుంది.
హైదరాబాద్, జనవరి 15: అంతర్జాతీయంగా సాంస్కృతిక వైభవానికి భారతదేశం నిలయమని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో (శిల్పారామం) ఆదివారం ఆయన ఆసియా- ఫసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ (ఎబియం) మొదటి అంతర్జాతీయ టెలివిజన్ నాట్యపండగ (డ్యాన్స్ ఫెస్టివల్) ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
విజయవాడ, జనవరి 15: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కులవివక్షకు, చిత్రహింసలకు, వెలివేతకు గురై తీవ్ర మనస్థాపంతో బలవన్మరణం చెందిన వేముల రోహిత్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 17న సెంట్రల్ వర్సిటీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా సంస్మరణ సభలు, నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని అంబేద్కర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి ప్రభాకర్, అధికార ప్రతినిధి దాసరి కిరణ్, ఇతర నాయకుల
కాకినాడ, జనవరి 15: కాకినాడ సమీపంలోని కోరంగి (కోరింగ) అభయారణ్యం కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో ప్రధాన ఆకర్షణగా నిలచింది. అభయారణ్యంలోని అరుదైన వలస పక్షులు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. కాకినాడ నగరంలో వాకలపూడి తీరంలో ఈనెల 12 నుండి ప్రారంభమైన బీచ్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. బీచ్ ఫెస్టివల్కు వచ్చిన పర్యాటకుల్లో వేలాది మంది అభయారణ్యాన్ని సందర్శించారు.
హైదరాబాద్, జనవరి 15: ఈసారి కూడా బడ్జెట్లో భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు పెద్దపీట వేయనున్నారు. గత బడ్జెట్లో తొలిసారిగా నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం 25వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులకు వరుసగా నాలుగేళ్లపాటు పాతికవేల కోట్ల రూపాయల చొప్పున కేటాయించనున్నట్టు గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు.
హైదరాబాద్/ గచ్చిబౌలి, జనవరి 15: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రాపురం బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన సూత్రధారి లక్ష్మణ్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి మూడున్నర కిలోల బంగారం, ఐదు లక్షల నగదు, రెండు కార్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.