-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, జనవరి 5: వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లో 2017-18 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లకు యథాతథంగా ఎమ్సెట్ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. 2018లో ఎమ్సెట్ నిర్వహణపై ఒక కమిటీ అధ్యయనం చేయాల్సి ఉందని వివరించారు.
హైదరాబాద్, జనవరి 5: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పలు అంశాలకు సంబంధించిన పేచీలు కొలిక్కి రానున్నాయి. ఇరు రాష్ట్రాలూ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించాయి. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు, తెలంగాణ రాష్ట్రం నుండి ముగ్గురు మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ కూర్చుని అంశాలవారీ సమస్యలను అధ్యయనం చేసి కీలకమైన నిర్ణయాలను తీసుకుంటుంది.
హైదరాబాద్, జనవరి 5:్భసేకరణ ప్రక్రియపై రాష్ట్రప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. జీవో 123 కింద భూ సేకరణ చేయరాదని హైకోర్టు ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ యు దుర్గా ప్రసాదరావులతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
కాకినాడ, జనవరి 5: ఆంధ్రప్రదేశ్లో కరవును శాశ్వతంగా నివారించడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వివిధ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కృషిచేస్తున్నానని, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు మేలు చేకూర్చే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తొమ్మిది నెలల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు.
హైదరాబాద్, జనవరి 4: అవినీతి నిరోధకచట్టం, మనీ లాండరింగ్ చట్టం కింద జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు తమకు ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) హైకోర్టుకు తెలిపింది. దీనిపై సంబంధిత కోర్టు ధ్రువీకరించి ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఇడి తెలిపింది.
హైదరాబాద్, జనవరి 3: అప్పాజోస్యుల- విష్ణ్భుట్ల కందాళం ఫౌండేషన్ 24వ వార్షిక సాహితీ సదస్సులు, తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలు ఈ నెల 5వ తేదీ నుండి విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరగనున్నాయి.
తిరుపతి, జనవరి 3: ప్రధాని నరేంద్రమోదీ శ్రీవారి దర్శనార్థం గవర్నర్ పి ఎస్ ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదలైన ఇస్తికపాల్తో స్వాగతం పలికారు.
హైదరాబాద్, జనవరి 3: భద్రాచలం ఆలయానికి ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఉన్న 1048 ఎకరాలను వేలం పాటల ద్వారా విక్రయించి ఆ డబ్బులను ఆలయ అభివృద్ధికి ఖర్చు పెడుతామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శాసనసభలో వెల్లడించారు.
శ్రీకాకుళం, జనవరి 3: వచ్చే 48 గంటల్లో కిడ్నీ వ్యాధుల బారిన పడి తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథలైన పిల్లలను ఆదుకోకుంటే ఉద్యమానికి సిద్ధపడతానని రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్కళ్యాణ్ అల్టిమేటం ఇచ్చారు. జిల్లాలో ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్యను ఘెర విపత్తుగా పవన్కళ్యాణ్ పేర్కొన్నారు.
తిరుపతి, జనవరి 3: భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చెట్టిచెప్పిన ఘనత దేశ ప్రధానిగా మోదీకే దక్కుతుందని ఏపీ సిఎం చంద్రబాబు అన్నారు. సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ సభలో చంద్రబాబు తనదైన శైలిలో ప్రసంగించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఇస్కా సమావేశాలు జరుగుతున్నా, ఇవి విజయవంతం కావడానికి దేవదేవుని అనుగ్రహం కావాలన్నారు. వేంకటేశ్వరుడి చెంత సదస్సు జరగడం ఆనందంగా ఉందన్నారు.