-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విలాసవంతమైన భవంతులు
నేరగాళ్ళతో సంబంధాలు
ఆనంద్కుమార్ నివాసంలో ఏసిబి సోదాలు
సంక్షేమంలో పక్షపాతం చూపించలేదు
సంక్రాంతి జరిగాకే జిహెచ్ఎంసి ఎన్నికలు
తెలంగాణ మంత్రి కెటిఆర్ వెల్లడి
రూ.5,148 కోట్ల లోటు
శ్లాబ్ల స్థానంలో గ్రూపులు
ఏపిఇఆర్సికి డిస్కాంల ప్రతిపాదన
ప్రభుత్వం భరించే సబ్సిడీపై సస్పెన్స్
త్వరలో బహిరంగ విచారణ తేదీల ఖరారు
భార్య తరపున భర్తకు కేసు పెట్టే హక్కు లేదు
స్పష్టం చేసిన హైకోర్టు * స్మితా సభర్వాల్కు చుక్కెదురు
చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ
15 ప్రశ్నలు సంధించిన వైకాపా అధినేత
మూడో విడత జన్మభూమిలో ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపు
పోలీసు శిక్షణలో బివిఆర్ఆర్ అకాడమి దేశంలోనే టాప్
టిఎస్పిఏ డైరెక్టర్ ఈష్కుమార్ వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 31: హైదరాబాద్లోని అణు ఇంధన విభాగానికి చెందిన ఆటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లొరేషన్, రీసెర్చ్ (ఏఎండి) నూతన డైరెక్టర్గా ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ అశ్వినీ కుమార్ రాయ్ (ఏకె రాయ్) గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ పదవిలో కొనసాగిన పిఎస్ పరిహార్ పదవీ విరమణ చేయడంతో రాయ్ నూతన డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీకి బయలుదేరిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు, గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం హకీంపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. ఉదయం 11.30గంటలకు రాష్టప్రతి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
1000 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరు
పాత వాటి స్థానే కొత్త నిర్మాణాలు: కెటిఆర్