-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
గవర్నర్ విందులో ముఖ్యమంత్రుల ముచ్చట్లు * ఏకాంతంగా పావుగంట సేపు భేటీ
అధికారులను ఆదేశించిన హరీశ్రావు
నగర శివారుకు రేస్కోర్స్
వీటిస్థానే గురుకుల స్కూళ్లు
జూన్నాటికి పూర్తిచేయాలి
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
నీటి పారుదలకు రూ.25 వేల కోట్లు
మిగతా నిధులపై వ్యూహాత్మక ప్రణాళిక
నూరుశాతం పన్నులు వసూలుకావాలి
బడ్జెట్ రూపకల్పనపై కెసిఆర్ దిశానిర్దేశం
అమరావతి టౌన్షిప్లోనే నిర్మాణం
రూ.180 కోట్ల ప్రణాళికకు సర్కారు ఓకే
తొలి విడతగా 90 కోట్ల విడుదల
జూన్ 30కి పూర్తి చేయాలని ఆదేశం
కెసిఆర్, చంద్రబాబు మళ్లీ కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై మనసువిప్పి మాట్లాడుకున్నారు. అరమరికలు లేకుండా కాసేపు జోకులేసుకుని నవ్వులు పూయంచారు. ఇదంతా దేశ ప్రథమ పౌరుడు, రాష్టప్రతి గౌరవార్థం గవర్నర్ ఇచ్చిన విందులో. గత రెండు నెలల్లో ఇది ఐదో భేటీ. విందు సందర్భంగా అందరి సమక్షంలోనే ఉన్నా.. అదను చూసుకుని 15 నిమిషాలు ఏకాంతంగానూ మాట్లాడుకున్నారు.
ప్రతి ఒక్క ఎకరాకూ నీరందిస్తాం
రాష్టవ్య్రాప్తంగా పంట సంజీవిని
సీమను రతనాలసీమగా మారుస్తాం
నీరు- ప్రగతి సదస్సులో సిఎం చంద్రబాబు
హైదరాబాద్: కడప జిల్లా కేంద్ర కారాగారంలో నలుగురు ఖైదీలు పరారైన నేపథ్యంలో మంగళవారం డీజీ కృష్ణం రాజు జైలును పరిశీలించారు. ఖైదీల పరారీపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా మక్తల్లోని నల్లజానమ్మ గుడివద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం, టాటా ఏస్ వాహనాన్ని ఓ లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
హైదరాబాద్ : డిసెంబర్ 31వ తేదీన జరిగే నూతన సంవత్సర వేడుకలలో నిబంధనలు పాటించాలని నార్త్జోన్ డీసీపీ ప్రకాశ్రెడ్డి హెచ్చరించారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ హద్దులు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఒంటిగంట వరకే వేడుకలు నిర్వహించాలని, దుకాణదారులు అధిక ధరలకు మద్యం విక్రయించినా చర్యలు తీసుకుంటామని అన్నారు.