-
హైదరాబాద్, నవంబర్ 8: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు డార్క్ వెబ్ అడ్డాగా మారిందన
-
హైదరాబాద్, నవంబర్ 8: విశాఖపట్నం నుంచి శబరిమలకు 20 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట
-
హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రతిష్టా
-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 10: మధ్యప్రదేశ్లో సాగునీటిని కాలువల ద్వారా కాకుండా పైప్లైన్ ద్వారా పొలాలకు అందిస్తున్న ప్రాజెక్టును పరిశీలించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు నాయకత్వంలో ఒక బృందం శుక్రవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వెళుతోంది. ఓంకారేశ్వర్ ప్రాజెక్టు నాలుగవ దశను, లిఫ్ట్ ఇరిగేషన్, పునరావాస పనులను పరిశీలిస్తారు. ఓంకారేశ్వర్ ప్రాజెక్టులో పని చేస్తున్న ఇంజనీర్లతో సమావేశమవుతారు.
హైదరాబాద్, డిసెంబర్ 10: తిరుమల వెంకన్నకు ముఖ్యమంత్రి కెసిఆర్ చెల్లించుకోవలసిన మొక్కుబడులపై త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఉద్యమ కాలంలో తెలంగాణ ఏర్పాటును కోరుకుంటూ వెంకన్నకు మొక్కుకున్నట్టు, స్వప్నం సాకారమైన నేపథ్యంలో త్వరలో మొక్కులు తీర్చనున్నట్టు గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, డిసెంబర్ 10: సికిందరాబాద్లోని రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన వందేళ్ల నాటి సర్ ఎలిక్ స్టీమ్ ఇంజన్ చూపరులను ఆకట్టుకుంటోంది. ఇంజన్కు పోలి యురెథిన్ కలర్స్ వేయడంతో మరింత ఆకర్షణీయంగా ఉందని, రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా ఆదేశానుసారం ఈ చారిత్రక స్టీమ్ ఇంజన్ను రైల్ నిలయం ప్రధాన కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగిందని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉమాశంకర్ కుమార్ తెలిపారు.
మద్యంలో ‘మిథనాల్’ కల్తీ అయినట్లు నిర్థారణ ఏ క్షణంలోనైనా విష్ణుసహా నిందితుల అరెస్టు