-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
తిరుపతి : చట్టసభలు చేపల మార్కెట్ లా తయారయ్యాయని సీసీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రోజా అసభ్యపదజాలం వాడిన మాట వాస్తవమేనన్నారు. ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేయడం న్యాయసమ్మతం కాదని పేర్కొన్నారు. రోజా లాగా అసభ్యపదజాలం వాడేవారిని చట్టసభలకు ఎన్నుకోవడం దురదృష్టకరమని నారాయణ అన్నారు.
హైదరాబాద్ : నాబార్డ్ 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ రుణ ప్రణాళికను విడుదల చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 59,830 కోట్ల రుణం అవసరం అవుతుందని నాబార్డ్ అంచనా వేసింది. ప్రాధాన్యత రంగాలను బట్టి.. పంట రుణాలకు రూ. 30,435 కోట్లు, వ్యవసాయానికి రూ. 13,009 కోట్లు, మధ్య తరగతి వ్యాపారాలకు రూ. 84.64 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.
యాదగిరిగుట్ట, డిసెంబర్ 21: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నల్లగొండ జిల్లా యాదాద్రి క్షేత్రంలో సోమవారం వేకువజామున ఆలయ తూర్పురాజగోపురం వద్ద భక్తుల జయజయ ధ్వానాలు, వేదపండితుల పారాయణాలు, అర్చకస్వాముల వేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల మధ్య లక్ష్మీనృసింహుడు లక్ష్మీదేవి సహితంగా పట్టు వస్త్రాలు ముత్యాల వజ్రవైఢూర్యాలు పొదిగిన స్వర్ణ్భారణాలతో దివ్యమనోహరంగా ఉదయం 6.42గంటలకు ఆలయ వెండి ద్వారాలు తెరుచుకోగా మబ్బుతెరలలో
విశాఖపట్నం, డిసెంబర్ 21: కోస్ట్గార్డ్ (ఆంధ్రప్రదేశ్) కమాండర్గా డిఐజి ఎకే హర్బోలా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని కోస్ట్గార్డ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిఐజి జెఎస్ సబర్వాల్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. సబర్వాల్ మహారాష్ట్ర కోస్ట్గార్డ్ కమాండర్గా బదిలీ అయ్యారు. హర్బోలా వర్జీనియాలోని యుఎస్ కోస్ట్గార్డ్ మిలటరీ స్కూల్లో శిక్షణ పొందారు.
టిడిఎల్పి సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు ‘క్లాస్’
హైదరాబాద్, డిసెంబర్ 21: శాసనసభలో సోమవారం ఒక అరుదయిన సన్నివేశం ఆవిష్కృతమైంది. రాజకీయంగా పరస్పర బద్ధ శత్రువులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ కరచాలనం చేసుకున్నారు. విశేషమేమిటంటారా? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 43వ జన్మదినోత్సవం సందర్భంగా జగన్ కూర్చున్న సీటు వద్దకు చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి కరచాలనం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.