-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
శంషాబాద్ విమానాశ్రయంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఆందోళన
అమెరికా వెళ్లేందుకు అనుమతించని ఇమిగ్రేషన్ అధికారులు
హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితిని సడలిస్తూ ప్రభుత్వం సోమవారం జివో జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా పోస్టుల భర్తీ (డైరెక్ట్ రిక్రూట్మెంట్)కి విడుదలైన జివో ఎంఎస్ నెం. 315 ప్రకారం ఒక ఏడాది పాటు జరిగే నియామకాలకు మాత్రమే ఈ జివో వర్తిస్తుంది.
హైదరాబాద్, డిసెంబర్ 21: వరంగల్ జిల్లా కమలాపూర్లోని ఎపి రేయాన్స్ తిరిగి తెరుచుకోనుంది. 2014లో మూత పడడంతో కార్మికులు ఇబ్బందుల పాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమను తిరిగి పునరుద్ధరించేందుకు శ్రద్ధ చూపడంతో కార్మికుల్లో ఆశలు చిగురించాయి. బిల్ట్ పేపర్ మిల్లుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు.
దీవించ రావమ్మ మా చండీమాత..సంకల్ప యాగాన్ని సఫలమ్ము చేయ..
చండీ ప్రసన్నం కోసం పాటను రచించిన పంతులు
అందరి మన్ననలు పొందుతున్న ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి
అసెంబ్లీలో జీరో అవర్
హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్ర మంత్రుల్లో చాలా మంది ఏదైనా పని ఉండి ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని బిజెపి శాసనసభాపక్ష నేత పి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.
హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతేకాకుండా ఈ నెల 29న అనంతపురంలో ప్రైమరీ సెక్టార్ మిషన్ను సందర్శించాల్సిందిగా ఆయన కోరినట్లు సమాచారం.
* ఏపి మంత్రి కామినేని వెల్లడి
* అధిక వర్షాల వల్ల రూ.3759.97 కోట్ల నష్టం: చిన రాజప్ప