-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
మిగిలిన ప్రాంతాల్లో అవకాశాలు తక్కువే * ప్రాథమిక అంచనాలో నిపుణుల వెల్లడి
నేడు 12 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే
పిఎఫ్ సమస్యల పరిష్కారానికి వేదిక * ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వెల్లడి
టిఆర్ఎస్ నేతల విడుదల
హెచ్చరించి వదిలేసిన మావోయిస్టులు
కాళ్లావేళ్లాపడితే వదిలారు
విడుదలైన నేతల వివరణ
కరీంనగర్ : రామగుండం ఎన్టీపీసీ నాలుగో యూనిట్లో శనివారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల దోపిడీ జరుగతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. నగరంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాయడమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. ప్రభుత్వ అవినీతిని సొంత పార్టీ ఎంపీనీ ప్రశ్నించారని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : గోషామహాల్లో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తామని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం నాచారం ఈఎస్ఐలో ఓపీడీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8కోట్ల మందికి ఈఎస్ఐ సేవలు అందిస్తున్నామన్నారు.
హైదరాబాద్: తమిళనాడు, కోస్తా ప్రాంతాలలో రాగల 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఈ వర్షాలు పడనున్నట్టు తెలిపింది.