-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మార్చి 19:దేశంలో అత్యధికంగా నగరం, పట్టణ ప్రాంతాల్లో నివసించేది తెలంగాణలోనే. దాదాపు 40 శాతం మంది నగరం, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయినా దేశ సగటు కన్నా ఎక్కువ శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కూలీలు తెలంగాణలో ఉన్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారమే దేశంలో వ్యవసాయ కూలీలు 54.6శాతం మంది కాగా, తెలంగాణలో 55.7శాతం మంది ఉన్నారు.
హైదరాబాద్, మార్చి 19: తెలంగాణ ప్రభుత్వం రూపాయికే కిలోబియ్యం సబ్సిడీపై ఇచ్చేందుకు 2017-18 లో 2,600 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖకు కొత్త బడ్జెట్లో 2835 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇందులో దాదాపు 92 శాతం నిధులు బియ్యం పథకానికే వినియోగిస్తున్నారు. కేంద్ర జాతీయ ఆహార భద్రతా పథకం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద 1.08 లక్షల టన్నుల బియ్యం ఇస్తోంది.
హైదరాబాద్, మార్చి 19: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పర్యవేక్షణ బాధ్యతలను లీజుపై ప్రైవేట్ ఏజన్సీలకు ఇవ్వాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవప్మంట్ అథారిటీ యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల ఫైలును మున్సిపల్ శాఖకు హెచ్ఎండిఏ పంపింది. 20 నుంచి 25 సంవత్సరాల పాటు లీజుపై ప్రైవేట్ ఏజన్సీకి అప్పగిస్తే రూ. 2వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చని హెచ్ఎండిఏ అంచనా వేసింది.
హైదరాబాద్, మార్చి 19:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి నూతన కార్యవర్గాన్ని అధ్యక్షురాలు, ఎంపి కవిత ప్రకటించారు. వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కవిత వ్యవహరిస్తారు. ప్రధాన కార్యదర్శిగా రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులుగా రాజీవ్ సాగర్, ఆయాచితం శ్రీ్ధర్, మంచాల వరలక్ష్మి, విజయభాస్కర్, జి మోహన్రెడ్డిలను నియమించారు.
కామారెడ్డి, మార్చి 18: ప్రకృతి విలయాల వల్ల రైతన్నలకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వాలు ఆదుకోవడం లేదన్న బాధ రైతుల్లోంచి వస్తుందనడానికి శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలోని రైతులు చలో హైదరాబాద్ పాదయాత్రను చెప్పవచ్చు. గురువారం రాత్రి కురిసిన అకాల వడగళ్ల వర్షం రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది.
వేములవాడ, మార్చి 18: రాష్ట్రంలోనే తొలిసారిగా డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డు ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లాను చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ను ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు ఆదేశించారు.
నవీపేట, మార్చి 18: రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకంపై బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి అవగాహన లేక మాట్లాడుతున్నారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
సూర్యాపేట/కేతేపల్లి, మార్చి 18: రాష్ట్రంలో 2019 వరకు టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన సాగదని, 2018లోనే కెసిఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం ఖాయమని టిటిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండల పరిధిలోని ఎర్కారం గ్రామంలో అమృత లింగేశ్వరస్వామి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.
నందిపేట, మార్చి 18: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం జిజి.నడ్కుడ గ్రామంలో బొంగొని రాజుగౌడ్ అనే గీత కార్మికుడు గ్రామానికి చెందిన విద్యుత్ కనెక్షన్ల వివరాలు ఇవ్వాలని సంబంధిత ట్రాన్స్కో అధికారులకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నందుకు ఆ గ్రామానికి చెందిన విడిసి 60 వేల రూపాయల జరిమానాతో పాటు సాం ఘిక బహిష్కరణ విధించారు. ఈ సంఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
షాద్నగర్, మార్చి 18: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ స్థలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ముఖ్యకూడలి ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం సాయంత్రం షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్లోని తుల్జ్భావాని, లక్ష్మీనర్సింహా బైక్ పార్కింగ్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతం ఆందోళనకరంగా మారిపొయింది.