-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మార్చి 15: వెనె్నముకకు సమీపంలో ఏర్పడిన 10 కేజీల కణితిని శస్త్ర చికిత్స ద్వారా బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ వైద్యులు తొలగించారు. పౌష్టికాహార లోపంతో బలహీనంగా మారి, బరువైన కణతితో తీవ్ర నొప్పికి గురైన నసీమ్ ఫాతిమా (19) శరీరంలోని వెనుక భాగాన ఉన్న కణతిని వైద్యులు విజయవంతంగా తొలిగించారని హెల్పింగ్ ఫౌండేషన్ సంస్థ వెల్లడించింది.
ఖమ్మం, మార్చి 15: రామమందిర నిర్మాణానికి ముస్లింలు ముందుకొచ్చి పనుల్లో భాగం పంచుకుని, చేయూతనందించారు. దీంతో ప్రతి గ్రామానికి ఈ గ్రామం ఆదర్శమైంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రానికి 15కిలోమీటర్ల దూరంలో నీలాద్రి అటవీప్రాంతంలో గల ఈ గ్రామంలో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నా యి. ఇందులో 80 కుటుంబాలకు పైగా ముస్లింలవే కావటం విశేషం.
ముధోల్,మార్చి15: వడగండ్ల వర్షం బుధవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రంలో బీభత్సం సృష్టించింది. వడగండ్ల వాన కురవడంతో చెట్లు నేలకొరిగాయి. దాదాపు గంటపాటు బలమైన గాలులతో వడగండ్ల వాన భీబత్సం సృష్టించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న భారీ షెడ్లు తెగి రోడ్డుపైనే పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
నిజామాబాద్, మార్చి 15: నిజామాబాద్ జిల్లాలో బుధవారం సునామీని తలపించే సుడిగాలి బీభత్సం సృష్టించింది. సుడిగాలి ధాటికి పెద్ద పెద్ద చెట్లు విరిగి పడ్డాయి. పెంకుటిళ్ల పెంకులు అరకిలోమీటరు దూరం వరకు ఎగిరిపడ్డాయి. రేకులతో నిర్మించుకున్న ఇండ్లు, పూరి గుడిసెలు నామరూపాలు లేకుండా మొండి గోడలతో మిగిలాయి.
విజయవాడ, మార్చి 15: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐటి రంగానికి రూ. 364 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్, మార్చి 15: భద్రాచలంను ఆనుకుని ఉన్న నాలుగు గ్రామాలను మళ్లీ తెలంగాణ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం తెలంగాణ శాసన మండలిలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మండలి ఉప నేత పొంగులేటి సుధాకర్రెడ్డి గవర్నర్ ప్రసంగంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు పెంచిందని వివరించారు.
హైదరాబాద్, మార్చి 15: అసెంబ్లీ నుంచి టిడిపి ఎమ్మెల్యేలు ఎ. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య సస్పెన్షన్ను వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఈ నెల 10న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆటంకపరిచారన్న కారణంగా వారిరువురినీ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్, మార్చి 15: డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిహెచ్ఆర్డి)లో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ (సిటిఎస్)ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను సంస్థ ఇన్చార్జి డైరెక్టర్ జనరల్ బిపి ఆచార్య రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎకె గోయల్కు అందజేశారు. ఈ కేంద్రాన్ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభించనున్నారు.
మంచి చేసే.. ఎన్నికలకు వెళ్తాం
విపక్షాలు అక్కసు మానితే మంచిది
ప్రాజెక్టులకు కాంగ్రెస్ మోకాలడ్డు
నాలుగు క్షణాలైనా విద్యుత్ ఆగదు
సరఫరాపై త్వరలో ప్రత్యేక యాప్
మున్ముందు కరెంట్ మిగులు రాష్ట్రం
కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతాం
పిచ్చి ఆరోపణలపై శిక్షించే చట్టం తెస్తాం
శాసన మండలిలో సిఎం కెసిఆర్
బలహీనవర్గాలకు 3920.56 కోట్ల భారం తొలగించాం
జూన్లోగా ప్రతి సెగ్మెంట్కు వెయ్యి ఇళ్లు: మంత్రి ఇంద్రకరణ్