-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
రేపటి నుండి టెన్త్ పరీక్షలు అంతర్జాలంలో హాల్టిక్కెట్లు
5.38 లక్షల మంది విద్యార్థులు 2411 కేంద్రాలు
ముస్లింలకు రిజర్వేషన్లు సాధిద్దాం
బిల్లు పెట్టి కేంద్రానికి పంపుదాం
రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనివ్వాలి
రాజ్యాంగంలో సవరణలు చేయాలి
జంతర్మంతర్ వద్ద ధర్నాకైనా రెడీ
అందరు సిఎంలను కలుపుకునిపోదాం
తెలంగాణను 9వ షెడ్యూల్లో చేర్చాలి
శాసన మండలిలో సిఎం కెసిఆర్
గజ్వేల్, మార్చి 14: మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ ఏర్పాటుతో సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం కానుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
సంగారెడ్డి, మార్చి 14: బిసి-ఇ కులానికి చెందిన ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి వచ్చిన బిసి కమిషన్ చైర్మన్ రాములు సాక్షిగా ముస్లింలకు చెందిన రెండు వర్గాలు ఘర్షణకు దిగిన సంఘటన జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని నాల్సాబ్గడ్డ రిక్షా కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామాన్ని చూసిన చైర్మన్ రాములు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
ధర్మపురి, మార్చి 14: ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న స్వామివారల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, మంగళవారం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువ గా జరిగాయి. లోకకల్యాణార్థం, ప్రతియేటా సనాతన సాంప్రదాయ పద్ధతి లో, తరతరాల వారసత్వ ఆచార అనుసరణలో భాగంగా కల్యాణాది ప్రత్యే క ఉత్సవాలు నిర్వహించారు.
కరీంనగర్ (లీగల్), మార్చి 14: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్కు సంబంధించిన భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నటరాజు, స్పెషల్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లుపై న్యాయమూర్తి సతీష్ కుమార్ ఆదేశానుసారం ఎల్ఎండి పోలీసులు క్రైం.నం.79/2017 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. మిడ్మానేరు ప్రాజెక్టు అభివృద్ధికోసం భూసేకరణ చేపట్టగా సిరిసిల్ల రాజన్న జిల్లాలోని చీర్లవంచ గ్రామం ముంపునకు గురైం ది.
వలిగొండ, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులకు ఎక్కువగాను, ఖర్చులకు తక్కువగాను ఉందని, దీనిని ఈనెల 19వ తేదీలోపు జనాభా ప్రకారం సవరణలతో కేటాయించకపోతే ప్రభుత్వంపై యుద్ధం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రం అందించే లెక్కల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జిడిపి నిర్ణయిస్తుందని, కేంద్రానికి తప్పుడు లెక్కలను ప్రభుత్వం అందించడం వల్లే అధిక జిడిపి నమోదైనట్లు కనిపిస్తోందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు.
ఖమ్మం, మార్చి 14: తెలంగాణ ప్రభుత్వం శాసన సభ్యుల హక్కులను కాలరాస్తున్నదని, ప్రశ్నించే వారందరిపై ఎదురుదాడికి దిగుతూ విమర్శలు గుప్పిస్తున్నదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ పక్షనేత రేవంత్రెడ్డి ఆరోపించారు.