-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
వేములవాడ, మార్చి 25: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం శివకల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. ఆలయ స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో ఉ.
నల్లగొండ/కరీంనగర్, మార్చి 25: వడదెబ్బ తీవ్రతతో నల్లగొండ జిల్లాలో నలుగురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు, కరీంనగర్ జిల్లాలో ఒకరు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన ఆక శరత్ (19) భువనగిరిలోని గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వంత పనులపై గ్రామానికి రాగా తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా సృహ తప్పి పడిపోయాడు.
కొత్తకోట, మార్చి 25: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో శుక్రవారం జరిగింది. ఎస్సై కృష్ణ వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున కొత్తకోట నుండి పెబ్బేరు వైపు స్పోర్ట్ బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది.
జగిత్యాల, మార్చి 25: ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అణిచి వేస్తూ బెదిరించి, ఏదో ఆశలు చూపి ప్రతిపక్షాలను బలహీన పర్చాలని సిఎం కెసిఆర్ చూస్తున్నారని ఎఐసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎంపి మధుయాష్కి అన్నారు.
మహదేవపూర్, మార్చి 25: సరదాగా ఈతకు వెళ్ళి మృత్యు ఒడిలోకి జారుకున్నారు. కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలం లోతట్టు ప్రాంతమైన సర్వాయిపేట సమీపంలోని గోదావరి నది పారకంలో ఈతకు వెళ్ళిన మెగా కంపెనీకి చెందిన ఇంజనీర్తో సహా సైట్ సూపర్వైజర్ ఇద్దరు గల్లంతు కాగా శుక్రవారం మధ్యాహ్నం వారి మృతదేహాలు లభించాయి. ఈ సంఘటనకు సంబంధించి కాటారం సిఐ సదన్కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారంగా..
పెద్దఅడిశర్లపల్లి/ డిండి/ యైటింక్లయిన్కాలనీ, మార్చి 25: కరీంనగర్, నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో జరుగబోయే బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. పెద్దఅడిశర్లపల్లి మండలం పొల్కంపల్లి పంచాయతీ మాదాపురం తండాలో శుక్రవారం జరగనున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు.
హైదరాబాద్, మార్చి 25: ప్రజాస్వామ్యంలో తమ హక్కులకోసం న్యాయంగా పోరాటం చేస్తున్న దళిత, బహుజన విద్యార్థులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయని, విశ్వ విద్యాలయాలను పోలీసు క్యాంపులుగా మారుస్తూ భయభ్రాంతులను చేస్తున్నాయని టి.పిసిసి అధ్యక్షుడ ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్, మార్చి 25: కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులతో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ములాఖత్ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వీరు చర్లపల్లి జైలులో వున్న విద్యార్థులను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22న హెచ్సియూలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు.
హైదరాబాద్, మార్చి 25: నగరంలోని ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున చిక్కడపల్లిలోని ఆంధ్రాబ్యాంక్ను దుండగులు దోచుకునేందుకు విఫలయత్నం చేశారు. బ్యాంక్ వెనుక భాగాన గోడకు రంద్రం వేసి బ్యాంకులోకి వెళ్లిన దుండగులు స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు ప్రయత్నించారు. అలారమ్ మోగడంతో దుండగలు పారిపోయారు.
హైదరాబాద్, మార్చి 25: నగర పంచాయితీల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. స్వయం సమృద్ధి నగరాలుగా నగర పంచాయితీలను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. నగరాలతో సమానంగా గ్రామాలు, పంచాయితీలు అభివృద్ధి చెందాలని, పౌర సౌకర్యాలు ఉండాలని అన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎం పేర్కొన్నారు.