-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: ఖాతాదారుల నుంచి సుమారు నాలుగు కోట్ల రూపాయలను డిపాజిట్లుగా వసూలు చేసి బోర్డు తిప్పేసిన అఫ్జల్గంజ్లోని రామ్రాజ్ చిట్ఫండ్ బాగోతం శుక్రవారం వెలుగుచూసింది. ఖాతాదారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ చిట్ఫండ్ సంస్థ యజమాని రామ్రాజ్ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం మేయర్, డిప్యూటీ మేయర్, అచ్చంపేట మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి 11న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 15న ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది.
హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ సమితి ఆధ్వర్యంలో నర్సులు శుక్రవారం ఇందిరాపార్కులో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. బీజేఎల్పీ నేత లక్ష్మణ్ నర్సులకు సంఘీభావం తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో అదనపు డీజీలుగా రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, ఐజీలుగా విక్రంసింగ్మాన్, ఆర్.బి.నాయక్, బి.మల్లారెడ్డి, టి.మురళీకృష్ణ, ఎం.శివప్రసాద్, రాజేశ్కుమార్, ఎన్.శివశంకర్రెడ్డిలకు పదోన్నతి లభించింది.
ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు కనుగొన్నారు. ఆత్మహత్యకు కారణాలింకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
సికిందరాబాద్: బోయగూడలో జిహెచ్ఎంసి ఉద్యోగి సాయి కుమార్పై గురువారం అర్ధరాత్రి కొంతమంది కత్తులతో దాడి చేసి గాయపరిచారు. సాయికుమార్ను వెంటనే ముషీరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులే దాడికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
నిజామాబాద్: డిచ్పల్లి మండలం తిరుమన్పల్లిలో ఓ మహిళను దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని తగులబెట్టిన ఉదంతం శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్: నేరేడుగొండలో శుక్రవారం ఉదయం వేగంగా వస్తున్న ఓ బైక్ అదుపుతప్పి కారును ఢీకొంది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతులను బోధ్ మండలం పొచ్చర్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య పూర్వాపరాలపై ఏకసభ్య కమిషన్ జస్టిస్ అశోక్ కుమార్ రూపన్వాలా గురువారం నాడూ నాంపల్లి గోల్డెన్ థ్రెషోల్డ్ దూర విద్యా కేంద్రం (సిడివిఎల్)లో విచారణ కొనసాగించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆక్రమిత ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సకాలంలో పూర్తిచేయకపోవడంతో అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకునే అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొంది.