S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/20/2015 - 07:22

మంత్రి సమక్షంలో
కారెక్కిన జడ్పీటిసిలు

12/20/2015 - 07:21

కేంద్రంపై సిఎల్‌పి నేత జానారెడ్డి విమర్శ

12/20/2015 - 07:21

కోహీర్, డిసెంబర్ 19: మెదక్ జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన దుర్గయ్య సొంత కూతురు సరోజ (14నెలలు)ను గొంతునులిపి చంపేశాడు. నిందితుడి భార్య మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చంద్రశేఖర్ కేసు దర్యాప్తుచేస్తున్నారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. లక్ష్మి, దుర్గయ్యలకు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ సంతానం. నలుగురిలో మృతులు సరోజనే చిన్నకూతురు.

12/20/2015 - 07:21

* ముఠా కోసం గాలింపు

12/20/2015 - 07:20

టిజెఎసి చైర్మన్ కోదండరాం డిమాండ్

12/20/2015 - 07:20

ఔరంగాబాద్‌లో బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
వెంబడించిన పోలీసులు, మరోమారు తప్పించుకున్న వైనం

12/19/2015 - 14:12

మహబూబ్‌నగర్ : జిల్లాలోని తలకొండపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు నుంచి రూ. 4,000 లంచం తీసుకుంటుండగా వీఆర్‌వో నరసింహ్మారెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

12/19/2015 - 07:09

లీగల్ (కరీంనగర్), డిసెంబర్ 18: నగరంలోని కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామవరం ప్రసాదరావు ఆత్మహత్య కేసులో ఆయన భార్య గోమతి ఇచ్చిన ఫిర్యాదుపై కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రధాన నిందితుడైన ఎఎస్‌ఐ మోహన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులైన సింగిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సింగిరెడ్డి జితేందర్ రెడ్డి, సిఐడి కానిస్టేబుల్ కెక్కెర్ల పర్శరాములు, అకౌంటెంట్ జ్ఞానేశ్వర్, సర్ధార్ పర్మిందర్ సింగ్, ముల్కల హరీ

12/19/2015 - 07:08

నల్లగొండ, డిసెంబర్ 18: కరవుతో తల్లడిల్లుతున్న తెలంగాణ రైతాంగానికి సూక్ష్మ సేద్య పథకం సైతం అందకుండా పోతుండటంతో రైతన్నల కష్టనష్టలు మరింత అధికమవుతున్నాయి. గత రెండేళ్లుగా సూక్ష్మ నీటి పారుదల పథకం నిధుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం భారీగా కోతలు పెడుతుండటంతో అసలు డ్రిప్, స్ప్రింక్లర్ల రాయితీ పథకాలను అమలు చేస్తారో లేదోనన్న సందేహాలు రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

12/19/2015 - 06:30

హైదరాబాద్, డిసెంబర్ 18: మిషన్ భగీరథ పనులకు అవసరం అయిన భూమిని ప్రజలు సంతోషంగా ఇస్తున్నారని, భూ సేకరణలో ఎక్కడా ఇబ్బందులు ఎదురు కావడం లేదని, తాగునీటి కొరతను తీర్చే ఈ పథకానికి ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారని పంచాయితీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులపై ఎస్‌పి సింగ్ శుక్రవారం సమీక్షించారు.

Pages