25న ఢిల్లీలో డీలర్ల జైల్ భరో
Published Sunday, 23 September 2018విజయవాడ, సెప్టెంబర్ 22: అపరిష్కృత డిమాండ్ల సాధనకై రేషన్ డీలర్ల జాతీయ సమాఖ్య పిలుపు మేరకు ఈ నెల 25న ఢిల్లీలో రాంలీల మైదానంలో జైల్భరో కార్యక్రమం నిర్వహించనున్నామని దీనికి దేశ వ్యాప్తంగా వేలాది మంది డీలర్లు హారుకాబోతున్నారని సంఘ జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుడు దివిలీలా మాధవరావు ఓ ప్రకటనలో తెలిపారు.