హోలీ శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్, కేసీఆర్
Published Thursday, 21 March 2019హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నరసింహాన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు. పవిత్రమైన హోలీ పండుగ ప్రజలకు శాంతి సౌభాగ్యాలను, సుఖసంతోషాలు ఇవ్వాలని వారివురు తమ సందేశాల్లో ఆకాంక్షించారు.