టర్కీలో భారతీయ విద్యార్థులు క్షేమం
Published Saturday, 16 July 2016ఢిల్లీ: టర్కీలోని భారతీయులంతా క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్కు 1100కి.మీ. దూరంలోని టాబ్జాన్ నగరంలో వల్డ్ స్కూల్ ఛాంపియన్షిప్ పోటీ పాల్గొనేందుకు 38మంది అధికారులతో కలిసి 148మంది భారతీయ చిన్నారులు టాబ్జాన్ వెళ్లారు. టర్కీలో సైనిక తిరుగుబాటు నేపధ్యంలో టర్కీలో ఉన్న భారతీయుల గురించి ఆందోళన వద్దని సుష్మా అన్నారు.