S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/13/2020 - 20:26

వారణాసికి చెందిన ఈ బామ్మపేరు విమలా దివాన్. వయసు 82 సంవత్సరాలు. వయసులో ఉన్నప్పుడు అధ్యాపకురాలిగా చాలామంది జీవితాలను తీర్చిదిద్దింది. ఇప్పుడు విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ జీవిస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ బామ్మ కూడా నేను సైతం అంటూ ముందుకొచ్చారు. పని దొరక్క పస్తులతో రోజులు గడుపుతున్న కూలీల పాలిట కాశీ అన్నపూర్ణ మారారు ఈ బామ్మ.

04/13/2020 - 20:23

గత ఏడాది ‘ఓ బేబీ’తో హిట్టుకొట్టిన సామ్ -మరోసారి అదే డైరెక్టర్‌తో మరో హిట్ కోసం సిద్ధమవుతుంది. సామ్ కోసం ఓ బేబీలో గెస్ట్‌రోల్‌తో మురిపించిన చైతూ -ఈ ప్రాజెక్టులోనూ కాస్త నిడివి ఎక్కువగా ఉండే అతిథి పాత్రలో కనిపించొచ్చన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. పెళ్లికి ముందు స్టార్ హీరోయిన్ రేంజ్‌ని ఎంజాయ్ చేసిన సామ్ -చైతూతో పెళ్లి తరువాతా ఆ రేంజ్‌ని కంటిన్యూ చేస్తూనే..

04/13/2020 - 20:21

కెరీర్ కాలిపోయిన తరువాత -కాళ్లు కడుక్కున్నా ప్రయోజనం ఉండదంటోంది అందగత్తె అనూ ఇమ్మాన్యుయేల్. తొలినాళ్లలో వేసిన తప్పటడుగులు -కెరీర్ రూట్‌నే మార్చేసిందన్న బాధతో చెప్తోన్న మాటలివి. ‘మజ్ను’కి జోడీగా టాలీవుడ్ తెరపై తొలిసారి తళుక్కుమంది అనూ బ్యూటీ. నేచురల్ స్టార్ నానితో జోడీకట్టాక -కుర్ర హీరో రాజ్‌తరుణ్‌తో ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా చేసింది.

04/13/2020 - 20:19

నాలుగైదు భాషల్లో విడుదలయ్యేవన్నీ పాన్ ఇండియా సినిమాలే అంటున్నారు కనుక -‘పుష్ప’నూ అదే రేంజ్‌లో విడుదల చేసే ఆలోచన చేశారు మేకర్లు. అందుకే ఫస్ట్‌లుక్ విడుదల టైంలోనే ఐదు భాషల్లో సినిమా విడుదల చేస్తామంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ ముందునుంచీ ‘హై థాట్’తోనే ఉన్నాడు. అందుకే -బోర్డులోకి హై ప్రొఫైల్డ్ ఆర్టిస్టుల్నే ఎంపిక చేస్తున్నాడన్న మాట వినిపిస్తోంది.

04/13/2020 - 20:03

ఆరేళ్ల క్రితం నిఖిల్ హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం -కార్తికేయ. చిన్న సినిమాగా థియేటర్లకొచ్చినా -డివోషన్, ఎమోషన్‌కు థ్రిల్లైపోయిన ఆడియన్స్ పెద్ద సినిమా విజయాన్ని కట్టబెట్టారు. సో, కెరీర్ క్రైసిస్ ఎదురైన ప్రతిసారీ -నిఖిల్ ముందుకు కార్తికేయ సీక్వెల్ చర్చ వస్తూనే ఉండేది. ఎలాగైతేనేం మొత్తానికి -కార్తికేయ సీక్వెల్‌కు బీజం కొద్దిరోజుల కిందటే పడింది.

03/25/2020 - 16:18

మేషం: (అశ్విని, భరణి, కృత్తిక 1పా): ఆదాయం - 5, వ్యయం - 5,
రాజపూజ్యం - 3, అవమానం -1.

03/23/2020 - 06:48

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) సోకిన రోగులకు చికిత్స చేసేందుకు అన్ని రాష్ట్రాలూ నిర్ధిష్ట సంఖ్యలో ప్రత్యేకంగా ఆసుపత్రులను కేటాయించనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం దేశ ప్రజలు పెద్ద ఎత్తున జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

03/23/2020 - 06:46

వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన్ని సకాలంలో ప్రపంచ దేశాలతో పంచుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఒకవేళ చైనా కరోనా వైరస్ గురించి ముందే హెచ్చరించి ఉంటే, అమెరికా, ప్రపంచం ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇంకా బాగా సిద్ధమయి ఉండేవని ఆయన పేర్కొన్నారు.

03/23/2020 - 06:45

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కరోనా మహమ్మారిపై త్వరగా విజయం సాధించాలని భారత్‌లో చైనా రాయబారి సన్ వెయిడాంగ్ ఆదివారం ఆకాంక్షించారు. ‘కోవిడ్-19కు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధంలో తమ సేవలు అందించిన వారికి అభినందనలు.

03/23/2020 - 06:44

హైదరాబాద్: తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ప్రభుత్వ లెక్కలే తెలియచేస్తున్నాయి. ఆదివారానికి కరోనా పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 27కు చేరింది. కరోనా పాజిటివ్‌గా తేలిన వారి వివరాలను ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆదివారం సాయంత్రం వెల్లడించారు.

Pages