S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/14/2020 - 02:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు తల్లడిల్లుతుంటే సోమవారం ఢిల్లీ ప్రజలను భూకంపం వణికించింది. అయితే భూకంపం తీవ్రత (2.7) స్వల్పంగా ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టమేమీ జరగలేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. 24 గంటల్లో ఇది రెండోసారి.

04/14/2020 - 01:35

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ భయంకరమైన వైరస్ ఎప్పుడు, ఎలా ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. మన చుట్టుపక్కల ఉన్నవారిలో ఎవరికి వైరస్ ఉందో తెలుసుకోవడం కూడా కష్టం. భారతదేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏప్రిల్ 2 నాటికి 1964 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది మరణించారు. కాగా.. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది.

04/14/2020 - 01:33

మానవ చరిత్రలో ఓ మహా ఉపద్రవం కోవిడ్-19 అనే ప్రాణాంతక మహమ్మారి యావత్ ప్రపంచం అభివృద్ధి పరుగులు పెడుతున్న తరుణంలో ఓ పెను విలయంగా ఈ వైరస్ విశ్వాన్ని చుట్టుముట్టింది. 200కు పైగా దేశాలకు అవహించడంతో పాటు 10 లక్షల మందికి పైగా మరణించడానికి దారి తీసింది. ఇది విలయమా? విపత్తా? మానవ తప్పిదమా? ఉద్దేశపూర్వక ప్రయత్నమా?

04/14/2020 - 01:32

సమష్టిగా కృషి చేస్తే సత్ఫలితాలు ఉంటాయనేది మరోసారి రుజువైంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఒక లక్షా పదిహేను వేలమందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమిష్టిగా చేస్తున్న కృషి ఇందుకు తాజా ఉదాహరణ.

04/14/2020 - 01:30

నేడు అంబేద్కర్ జయంతి
*
‘ఎవడు జన్మించెనని లోకమెంచు

04/14/2020 - 01:21

నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతంలో పటిష్టంగా భద్రతా చర్యలు తీసుకుంటూ మిగిలిన ప్రాంతంలో అధికారులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.

04/14/2020 - 01:19

నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండా లాక్‌డౌన్ ఆంక్షలను అధికార యంత్రాంగం కట్టుదిట్టం చేస్తునే వైరస్ బాధిత ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లు గుర్తించి ఆంక్షలు కఠినతరం చేస్తు వైరస్ విస్తరించకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.

04/14/2020 - 01:15

వనపర్తి, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుండగా వనపర్తి జిల్లాలో మాత్రం డెంగ్యూ జ్వరాలు వ్యాపించి అటు ప్రజలను, అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

04/14/2020 - 01:14

సంగారెడ్డి, ఏప్రిల్ 13: విరుగుడు లేని మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు యావత్ ప్రపంచం ఏకమై పని చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పనికట్టుని చేస్తున్న విమర్శలను చూస్తుంటే కరోనాను మించిన వైరస్ ఏదో ఆవహించేదేమో అన్న అనుమానం కలుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు.

04/14/2020 - 01:13

హైదరాబాద్: రోమ్ నుండి ఢిల్లీకి చేరుకున్న 42 మంది విద్యార్థులు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు జోక్యంతో వారందరినీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ చేర్చినట్టు బీజేపీ రాష్ట్ర కమిటీ పేర్కొంది.

Pages