S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
ఒక గ్రామం శివార్లలో ‘పుణ్యకోటి’ అనే పేరుగల ఆవు ‘అద్భుత’ అని పిలువబడే పులి కంటపడింది. చంపడానికి వచ్చిన పులితో ఆవు జాలిగా ‘నా బిడ్డ చాలా ఆకలితో ఉన్నది. దానికి పాలు తాగించి తిరిగి వస్తాను. నన్ను వెళ్లనివ్వు’ అంటుంది. ఆవులోని నిజాయితీ పట్ల పులికి నమ్మకం కలిగింది ‘సరే, వెళ్లిరా!’ అని పంపిస్తుంది.
కూర్పు: కందస్వామి
కెమెరా: ఎస్ఎస్ లాల్
కళ: యం సోమనాథ్
స్టంట్స్: శివయ్య
మాటలు: టి మహారథి
పాటలు: సి నారాయణరెడ్డి
సంగీతం: విజయాకృష్ణమూర్తి
నిర్మాత: పింజల సుబ్బారావు.
దర్శకత్వం: యస్డి లాల్
స్వాతి పెళ్లి చేసేసుకుంటుందా? అంటే అవుననే అంటున్నాయి సినీజనాలు. హీరోయిన్గా సమ్థింగ్ డిఫరెంట్ అనిపించుకున్న కలర్స్ స్వాతి -తెలుగులోకంటే తమిళంలోనే ఇమేజ్ తెచ్చుకుంది. ఈమధ్య వచ్చిన ‘త్రిపుర’తో ఆశలన్నీ ఫ్లాప్ కావడంతో -తరువాత తెలుగులో పెద్దగా ఆసక్తి చూపలేకపోయింది. ప్రస్తుతం తమిళ ప్రాజెక్టులో బిజీగావున్న స్వాతికి -ఇక పెళ్లి చేసెయ్యాలని కుటుంబీకులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
సత్యభామ సరే, కృష్ణుడు ఎన్టీఆర్ కాదే.. అని ఆలోచనలో పడినట్టున్నారు. సహజమే! ఎందుకంటే సత్యభామ, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్, జమునలను తెలుగు ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. అందుకు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం (1966) చిత్రం, అది సాధించిన అఖండ విజయమే ఉదాహరణ. ఈ చిత్రంలో సత్యభామ పాత్రలో జమునకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అపర సత్యభామగా అభిమానుల ఆదరణ పొందింది.
జాలాది రాజారావు 1932 ఆగస్టు 9న కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ సమీపంలోని (7 కి.మీ.దూరం) దొండపాడులో అమృతమ్మ, ఇమ్మానియేలుకు ఐదో సంతానంగా జన్మించారు. 5వ ఏట గుడివాడలోని ప్రాథమిక పాఠశాలలో చేరి, తొలి గురువు వెంకట లింగం మాస్టారు వద్ద అక్షరాభ్యాసం గావించారు. 8వ తరగతి నుంచి వేమన పద్యాలు చదవడం, తిరిగి అదే పద్ధతిలో వ్రాయడం అలవాటు చేసుకున్నాడు.
గొప్ప పౌరాణిక గాథను సమర్ధంగా చిత్రీకరించి సమాజానికి నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక విలువలు ప్రసరింపచేయటం ఆనాటి దర్శకులు, నిర్మాతలకు ఆదర్శంగా ఉండేది. అందుకు సతీసుమతి ఒక నిదర్శనం. సాధారణ మహిళ అయిన సుమతి -్భరత నారీమణులకు ఆదర్శమూర్తి అయ్యింది. అలాంటి పాత్రలో అంజలీదేవి జీవించింది అంటే అతిశయోక్తికాదు. సుమతి భర్త ఒక వ్యభిచారి. అయినా, అతణ్ణి ఆమె దైవంగా ఆరాధించి మానవాకృతి ధరించిన దేవతామూర్తిగా సేవించింది.
మానవుని విశిష్టతను తెలియజేసే ఒక పాటను ఇద్దరు లబ్దప్రతిష్ఠులు -ఒకే రకమైన కథాంశం, ఒకే సన్నివేశానికి వారి బాణిలో రాసి స్ఫూర్తిదాయకం చేశారు. మహాభారతంలో గాంధారి వ్రతం చేస్తూ కుంతిని పిలవదు. దాంతో -తల్లికి జరిగిన అవమానానికి పంచ పాండవులు కోపోద్రిక్తులవుతారు. అలాంటి వ్రతానే్న తల్లిచేత చేయించ సంకల్పిస్తారు.
వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
కథ, మాటలు, పాటలు:
సదాశివ బ్రహ్మం
నృత్యం: వెంపటి చినసత్యం
కూర్పు: గోవింద స్వామి
కళ: కెఆర్ శర్మ
కెమెరా: రాము
సంగీతం: జి అశ్వత్థామ
నిర్మాత: పి సోమసుందరం
సహకార దర్శకుడు: లంక సత్యం
దర్శకత్వం: పి.పుల్లయ్య