S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
ప్రస్తుతం బాలీవుడ్లో సన్నీలియోన్ హవా బాగానే వుంది. ఈమె తమతమ సినిమాల్లో నటింపచేసేందుకు హీరోలతోపాటు
దర్శక నిర్మాతలు
తెగ ప్రయత్నాలు
సాగిస్తుంటారు.
ఇప్పటివరకూ
బాలీవుడ్లో గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న సన్నీ ఇప్పుడు నటిగా తనను తాను రుజువు చేసుకునేందుకు
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే
నటించాలని
జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. అలనాటి తెలుగు నాటక రంగంలో చిరపరిచితమైన పేరు. సోదరుడు జె.వి.సోమయాజులుతో కలిసి కన్యాశుల్కం నాటకాన్ని దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చి తెలుగు వారిని ఆనందపరచిన నటుడు. తర్వాత కాలంలో యన్.టి.రామారావు గిరీశం పాత్రలో వచ్చిన కన్యాశుల్కం చిత్రం కూడా నాటకమంత ప్రజాదరణ పొందక పోవటానికి కారణం -తెలుగు ప్రేక్షకులు ఆ నాటకంపై ఏర్పరచుకొన్న ప్రభావమే.
రమ్యకృష్ణ. -హీరోయిన్గా ఒకప్పుడు సెనే్సషన్. ఇప్పుడు క్యారెక్టర్
ఆర్టిస్ట్గానూ డబుల్ సెనే్సషన్.
సంకీర్తన సినిమా తరువాత ఐరెన్ లెగ్ అనిపించుకున్న అమ్మాయే -తరువాత ఆమె ఉంటే
చాలనే రేంజ్కి ఎదిగింది. ఆమె కాల్షీట్ల కోసం
ఎగబడే స్థాయికి చేరింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్బాబులాంటి టాప్ హీరోలతో ఆడిపాడింది.
- దర్శకుడు రవికాంత్ పేరేపు
అడవిశేషు, అదాశర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘క్షణం’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు
రవికాంత్. అందరిలా కాకుండా విభిన్నమైన జోనర్లో సినిమా చేస్తున్న రవికాంత్తో చిట్ చాట్..
ప్రతి మనిషి తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఇతరులకు సహాయకారిగా వుంటూ నీతి నిజాయితితో మెలిగితే విజయం ఎప్పుడూ అతన్ని వెన్నంటి ఉంటుందని చెప్పే చిత్రం కాంచన ప్రధానపాత్రలో నటించిన ‘నీతి-నిజాయితీ’. మనిషికి పైపై మెరుపులు అవసరం లేదని, లోపలున్న గొప్పతనమే ఆ వ్యక్తికి సంఘంలో గౌరవాన్ని ఇస్తుందని ఈ చిత్రంలో చెప్పకుండా చెప్పారు. కథానాయకుడు మూగవాడైనా అతని వ్యక్తిత్వం చాలా గొప్పది.
పండంటి కాపురం చిత్రంలో సుశీల అద్భుతమైన గానంతో వినిపించే పాట ‘మనసా కవ్వించకే నన్నిలా.. ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కిన నావను’ అనే పాట ఇప్పటికీ రేడియోలో వినిపిస్తుంటే ఆ పాటలో నటించిన జమున శోక రసంతో చేసిన నటన అభిమానులకు గుర్తుకొస్తూనే వుంటుంది. గోపి రచనలో విఫలమైన ఓ అబల ఆక్రందన అద్భుతంగా ఒదిగిపోయింది.
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
అక్కినేని నాగేశ్వరరావును చిత్రరంగానికి పరిచయం చేయటమేకాక తమ
‘బాలరాజు’ ద్వారా హీరోవర్షిప్ అందించినవారు ఘంటసాల బలరామయ్య.
వారి తదనంతరం వారి పెద్దకుమారుడు ఘంటసాల కృష్ణమూర్తి ప్రతిభా
ఎంత టాలెంటున్నా సరైన పాత్రలు పడకపోతే వృధా అయిపోతుంది. నేను కూడా ప్రస్తుతం అలాగే అయిపోయాను. విచిత్రమేంటంటే మలయాళం నుంచి పరిచయమైన నాకు ఒక్క మంచి పాత్ర కూడా రాలేదంటే వింతగా ఉంటుంది. పరాయి భాషలైన తెలుగు, తమిళ భాషల్లో మంచి మంచి పాత్రలు పడ్డాయి. తెలుగులో మంచి నటిగా గుర్తించారు. ఎందుకో ఏమో మలయాళంలో మాత్రం నా ప్రతిభ అంతా వృధా అయిపోతున్నట్టు అనిపిస్తోంది.
సంక్రాంతి సీజన్ తఠువాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటీ రాలేదు. దీంతో గత చిత్రాలనే ప్రేక్షకుడు గుర్తు చేసుకుంటున్నాడు. సంక్రాంతి నాటి చిత్రాలకే ఇంకా బాక్సాఫీస్ ఓటు పడుతోంది. ఇక ఎప్పటినుంచో ఊరించిన సునీల్ ‘కృష్ణాష్టమి’ ఈ వారం విడుదలైంది. ఆది పినిశెట్టి హీరోగా ‘మలుపు’ చిత్రమూ ప్రేక్షకుల ముందుకొచ్చింది.