తెలంగాణ

మంత్రులు కడియం, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్‌ చేయాలని దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంలో మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ను బర్తరఫ్‌ చేయాలంటూ మంగళవారం ఉదయం కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకైన విషయం తెలిసిందే.