అంతర్జాతీయం

భారత్‌తో కలిసి ఉగ్రవాదంపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భవిష్యత్తులో కూడా భారత్‌తో కలిసి ఉగ్రవాదంపై అమెరికా పోరాటం జరుపుతుందని భారత్‌లో అమెరికా దౌత్యాధికారి రిచర్డ్‌ వర్మ పేర్కొన్నారు. ఇస్తాంబుల్‌ దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు తుపాకులు, బాంబుల కన్నా ఎంతో శక్తిమంతమైనవన్నారు.