తెలంగాణ

మద్యం మత్తులో శిశువును చంపిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: మద్యం మత్తులో నాలుగు నెలల కుమారుడిని గొంతు నులిమి ఓ కన్నతండ్రి హతమార్చిన సంఘటన ఇది. నిజామాబాద్ జిల్లా ధర్మారంలో ఈ దారుణం సోమవారం జరిగింది. ఈ విషయం తెలుసుకుని స్థానికులు ఆ తండ్రికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.