తెలంగాణ

ఆర్టీసీ బస్సు బోల్తా: ప్రయాణీకులు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: నాగార్జునసాగర్ సమీపంలో దెయ్యాలగండి వద్ద ఈ రోజు ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడగా, అందరూ క్షేమంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పటంతో అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.