తెలంగాణ

12న గజ్వేల్‌లో రైతులకు మద్దతుగా కాంగ్రెస్ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ నెల 12న గజ్వేల్‌లో మల్లనసాగర్ రైతులకు మద్దతుగా సభ నిర్వహిస్తామని, అదేరోజు గవర్నర్‌ను కలుస్తామని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. వేములఘాట్‌లో రైతుల దీక్షకు 100 రోజులైన సందర్బంగా గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 19, 20న కాంగ్రెస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, దిగ్విజయ్, రాజకీయ నిపుణులు హాజరవుతారని తెలిపారు.