తెలంగాణ

బడుల్లో యోగాను తప్పనిసరి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడే యోగాను పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరి చేయాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఎల్‌బి స్టేడియంలో జరిగిన ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, భారతీయులకే సొంతమైన యోగాను నేడు ప్రపంచం యావత్తూ ఆచరిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్‌బి స్టేడియంతో పాటు నగరంలోని పలు పార్కుల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. పిల్లలు, పెద్దలు యోగాసనాలు వేశారు.