తెలంగాణ

బావిలో ట్రాక్టర్‌ పడి ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌ : సైదాపూర్‌ మండలం దుద్దనపల్లి సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడి, ముగ్గురు మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌పై నలుగురు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృత దేహాలను బావిలోంచి బయటికు తీసేందుకు ప్రయతిస్తున్నారు.