తెలంగాణ

గద్వాల జిల్లా కోసం పాదయాత్ర: డికె అరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పునర్విభజనలో గద్వాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 19న పాదయాత్ర చేస్తానని కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి డికె అరుణ శనివారం ప్రకటించారు. జమ్ములమ్మ ఆలయం నుంచి ఆలంపూర్ జోగులాంబ ఆలయం వరకూ తన పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు గద్వాలకు అన్ని అర్హతలున్నాయని ఆమె తెలిపారు. రాజకీయ కోణంలో కాకుండా ప్రజల మనోభావాల మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు.