తెలంగాణ
బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 November 2018
హైదరాబాద్: తొలిరోజే బీజేపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ముషీరాబాద్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. లోయర్ ట్యాంక్బండ్లోని విజయగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి హన్షరాజ్ తాహిర్, ఎంపీ దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోషామహల్ అభ్యర్థిగా రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు అభ్యర్థిగా గంగిడి మనోహర్రెడ్డి, వరంగల్ జిల్లా పరకాలలో విజయ్చందర్ రెడ్డి తమ నామినేషన్లు దాఖలు చేశారు.