తెలంగాణ
ప్రజా సంక్షేమానికి పెద్దపీట:గవర్నర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 January 2019
హైదరాబాద్: ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని గవర్నర్ నరసింహాన్ అన్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ సాగు నీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. నీటి పారుదల రంగానికి ఇప్పటి వరకు 77వేల 777 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. విద్యుత్ కోత లేకుండా సరఫరా చేయటం ప్రభుత్వం సాధించిన తొలి విజయంగా ఆయన అభివర్ణించారు.