తెలంగాణ
రక్తదాన శిబిరం ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 September 2019
హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. గోకరాజు రంగరాజు కళాశాల నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన నిర్వహకులకు అభినందనలు తెలిపారు.