తెలంగాణ

తెరాసలో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, దేవరకొండ సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ నాయకులు జి.వినోద్, జి.వివేక్ బుధవారం తెరాసలో చేరారు. సిఎం కెసిఆర్ సమక్షంలో వీరంతా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. నల్గొండ జిల్లా నుంచి గుత్తా అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇక్కడి తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు.