అంతర్జాతీయం
ఇటలీ భూకంప మృతుల సంఖ్య 300
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 August 2016
ఇటలీ : ఇటలీ భూకంపంలో ఇప్పటివరకు 300 మంది మరణించారు. పలువురు ఇప్పటికీ శిథిలాల కింద ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక అమాత్రిస్ నగరాన్ని బూడిద కుప్పగా మార్చేశాయి. పర్వత ప్రాంతంలోని పలు గ్రామాలు భూకంప తీవ్రతకు తుడుచుపెట్టుకుపోయాయి. అధికారులు, సహాయ బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయని ఇటలీ ప్రధాని తెలిపారు.